Rahul Gandhi: మోడీ ప్రభుత్వానిది దేశ ద్రోహమే...

Rahul Gandhi: పెగాసస్‌ను 2017లోనే భారత్ కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

Update: 2022-01-29 11:19 GMT

Rahul Gandhi: మోడీ ప్రభుత్వానిది దేశ ద్రోహమే...

Rahul Gandhi: పెగాసస్‌ను 2017లోనే భారత్ కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోడీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. అధికార పార్టీలోని నేతలతో పాటు విపక్ష నేతలనూ లక్ష్యంగా చేసుకున్నారని రాహుల్ మండిపడ్డారు. కోర్టులపైనా నిఘా పెట్టారని, అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారని, ఇది దేశ ద్రోహమేనని ఆరోపించారు.

Tags:    

Similar News