Atishi: ఢిల్లీ నీటి వాటా కోసం మంత్రి అతిశీ నిరాహార దీక్ష

Atishi: నాలుగో రోజుకు చేరుకున్న అతిశీ నిరాహార దీక్ష

Update: 2024-06-24 13:45 GMT

Atishi: ఢిల్లీ నీటి వాటా కోసం మంత్రి అతిశీ నిరాహార దీక్ష

Atishi: ఢిల్లీ నీటి వాటాను హ‌ర్యానా రిలీజ్ చేసే వ‌ర‌కు ఆమ‌ర‌ణ నిర‌వ‌ధిక దీక్షను విర‌మించేది లేద‌ని ఆ రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఆతిశీ తెలిపారు. అతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆమె ఆరోగ్యం క్షిణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేరాలని కోరారు. తన శరీరం ఎంత కృశించినా... హర్యానా నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News