Manickam Tagore: 60 ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయింది

Manickam Tagore: పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతాం

Update: 2024-06-06 16:00 GMT

Manickam Tagore: 60 ఎంపీ సీట్లను బీజేపీ కోల్పోయింది

Manickam Tagore: లోక్‌సభ ఎన్నికల్లో 60 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ ఓడిపోయిందన్నారు కాంగ్రెస్ నాయకుడు మాణికం ఠాగూర్. టీడీపీ, జేడీయూ పార్టీలతో ఎన్డీయేకి సంఖ్యాబలం ఉందన్నారు. అయితే ప్రత్యేక హోదా, రాయలసీమ ఇండస్ట్రియల్ పార్క్, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబుకి.... కులగణన నితీష్ కుమార్‌కి సమస్యలుగా మారుతాయన్నారు. ఇండియా బ్లాక్ ఎంపీలు ఐక్యంగా ఉండి పార్లమెంట్‌లో ప్రజల సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News