Odisha: ఒడిశా బరిపాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Odisha: అదుపుతప్పి బోల్తా పడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

Update: 2024-07-13 16:15 GMT

Odisha: ఒడిశా బరిపాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

Odisha: ఒడిశా బరిపాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో తెలంగాణకు చెందిన ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.

Tags:    

Similar News