Accident : మెదక్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం..రెండు లారీలు ఢీ..నలుగురు దుర్మరణం

Accident : మెదక్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

Update: 2024-06-28 02:37 GMT

Accident : మెదక్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం..రెండు లారీలు ఢీ..నలుగురు దుర్మరణం

Accident : మెదక్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ముందు వెళ్తున్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం దగ్గర బైపాస్ రోడ్డుపై జరిగింది. ఈ ఘటనలో వెనక లారీలో క్యాబిన్ లో కూర్చొన్న నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

Tags:    

Similar News