Vidadala Rajini: టీడీపీ, జనసేన శ్రేణులే దాడి చేశారు

Vidadala Rajini: దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు

Update: 2024-01-01 10:30 GMT

Vidadala Rajini: టీడీపీ, జనసేన శ్రేణులే దాడి చేశారు

Vidadala Rajini: నూతన సంవత్సరం వేడుకల్లో‎ గుంటూరు వైసీపీ కార్యాలయం పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీసీ మహిళనైనా తనను ఈ దాడులతో భయపెట్టలేరని మంత్రి విడుదల రజనీ తెలిపారు. రాజకీయంగా ఎదుగుతున్న తనను చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన శ్రేణులే దాడులు చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఈ దాడి పక్క పథకం ప్రకారమే జరిగిందని, దాడి వెనక ఎవరున్నా వదిలిపెట్టేదిలేదంటున్న మంత్రి విడుదల రజనీ.

Tags:    

Similar News