తిరుమలలో లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో

దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానం పరిశీలన

Update: 2024-08-06 12:16 GMT

తిరుమలలో లడ్డూ కౌంటర్లను పరిశీలించిన ఆదనపు ఈవో 

తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌ను‌ సంభందింత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. దర్శనం టిక్కెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడిసరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణాన్ని కూడా ఈవో పరిశీలించారు. భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూ తయారీ మొదలు, విక్రయం దాకా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని వెంకయ్య చౌదరి ఆదేశించారు.  

Tags:    

Similar News