D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇకలేరు

D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ కన్నుమూశారు.

Update: 2024-06-29 00:53 GMT

D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇకలేరు

D.SRINIVAS:కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తెల్లవారుజామున 3 గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ఎంపీ గెలిచిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News