TSPSC: 10 మంది అభ్యర్థులను లోపలికి అనుమతించని అధికారులు

TSPSC: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోన్న గ్రూప్-4 పరీక్ష

Update: 2023-07-01 07:10 GMT

TSPSC: 10 మంది అభ్యర్థులను లోపలికి అనుమతించని అధికారులు  

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో.. గ్రూప్ 4 పరీక్షకు 15 నిమిషాల నిబంధన అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 10 మంది అభ్యర్థులను అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు.

Tags:    

Similar News