KCR: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న కేసీఆర్

KCR: నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్

Update: 2023-05-14 09:16 GMT

KCR: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న కేసీఆర్

KCR: శంషాబాద్ జి ఎం ఆర్ అరేనా ఫంక్షన్ హాల్ లో జరిగిన ....ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి దంపతుల కూతురు మనీషా వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. సీఎం వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

Tags:    

Similar News