Congress: తాజ్ డెక్కన్ లో కీలక భేటీ.. రేపటి నుంచి రేండో విడత ప్రచారం

Congress: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, కర్ణాటక మంత్రి బోస్ రాజు

Update: 2023-10-27 12:16 GMT

Congress: తాజ్ డెక్కన్ లో కీలక భేటీ.. రేపటి నుంచి రేండో విడత ప్రచారం 

Congress: తాజ్ డెక్కన్ లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తుంది. రేపటి నుంచి రెండో విడుత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రచార తీరుతెన్నులపై నేతలు చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్న ఎన్నికల పరిశీలకులు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్, కర్ణాటక మంత్రి బోస్ రాజు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

Tags:    

Similar News