శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న భట్టి

Update: 2024-08-11 05:18 GMT

శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవాలో దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలకగా... ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Tags:    

Similar News