Revanth Reddy: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌

Revanth Reddy: ఇటీవల అనారోగ్యానికి గురైన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

Update: 2024-01-26 04:26 GMT

Revanth Reddy: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌

Revanth Reddy: ఇటీవల అనారోగ్యంబారిన పడిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని స్పీకర్ నివాసంలో ఆయన్ను కలిశారు సీఎం రేవంత్‌. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను శాలువాతో సత్కరించారు స్పీకర్ ప్రసాద్ కుమార్.

Tags:    

Similar News