Rahul Gandhi: రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం

Rahul Gandhi: ప్రతిపక్షంలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం

Update: 2024-07-01 13:10 GMT

Rahul Gandhi: రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం

Rahul Gandhi: దేశంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగానికి తాము రక్షణగా నిలబడతామని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. విపక్షాలను సీబీఐ, ఈడీలు వేధిస్తున్నాయని, తప్పుడు కేసులు పెట్టి జైలులో వేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. అయోధ్యలో పేదల భూములు లాక్కొని విమానాశ్రయం నిర్మించారని ఫైర్ అయ్యారు. అయోధ్య ప్రారంభోత్సవ సమయంలో పేదలంతా దుఃఖంలో ఉన్నారన్నారు రాహుల్ గాంధీ.

Tags:    

Similar News