మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష

అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న సమావేశం

Update: 2024-10-07 02:40 GMT

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష

ఇవాళ కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

అమిత్‌షా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. భేటీకి ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా భేటీ జరగనుంది.


Full View


Tags:    

Similar News