Maharashtra: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి

Maharashtra: సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, రెస్క్యూు టీం

Update: 2024-09-23 10:31 GMT

Maharashtra: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి

Maharashtra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మేలేఘాట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుప తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. సేమడోహ్ సమీపంలోని భూత్‌ఖోరా ప్రాంతంలో ప్రమాదకరమైన వంపు దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమాచారంతో పోలీసులు, రెస్క్యూటీం ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News