PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: పోహారాదేవిలోని జగదాంబ మాతా ఆలయంలో మోడీ ప్రార్ధనలు

Update: 2024-10-05 08:29 GMT

PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నా్యి. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ పోహారదేవి ప్రాంతంలో ఉన్న జగదాంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి మూలవిరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు మోగించారు. అనంతరం సంత్ మహారాజ్, రామ్ రావ్ మహారాజ్ సమాధి స్థలాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Tags:    

Similar News