CM Ramesh: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారు

CM Ramesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.. లోక్‌సభలో ప్రస్తావించారు.

Update: 2024-07-25 16:00 GMT

CM Ramesh: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారు

CM Ramesh: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వం దోచేశారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌.. లోక్‌సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులతో కేంద్రం ఆక్సిజన్‌ అందించిందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. గతంలో ఏ బడ్జెట్‌లో జరగని విధంగా... ఏపీకి ఈ బడ్జెట్‌లో న్యాయం జరిగిందన్నారు. ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇస్తే.. రాష్ట్రం మొత్తాన్ని దోచేశాడని, ల్యాండ్‌, శాండ్‌మైనింగ్‌, భూములు, లిక్కర్‌ ఇలా అన్నింట్లో దోపిడీ జరిగిందని చెప్పారు. అరాచక పాలనకు సహకరించిన అధికారులను కేంద్రం శిక్షించాలని సీఎం రమేష్ కోరారు.

Tags:    

Similar News