Kannababu: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం శుభపరిణామం

Kannababu: కాపు సమాజాన్ని చంద్రబాబు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాడు

Update: 2023-05-01 13:07 GMT

Kannababu: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం శుభపరిణామం

Kannababu: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం శుభపరిణామమని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. కాపు సమాజాన్ని చంద్రబాబు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించాడని ఆరోపించారు. తుని ఘటనలో గత రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్ని సీఎం జగన్ కొట్టేశారని చెప్పారు.  

Tags:    

Similar News