Bandi Sanjay: రుణమాఫీ, నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ దీక్ష

Bandi Sanjay: గ్యారెంటీల అమలును కాంగ్రెస్ ఎందుకు జాప్యం చేస్తోంది?

Update: 2024-04-02 14:13 GMT

Bandi Sanjay: రుణమాఫీ, నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ దీక్ష

Bandi Sanjay: గ్యారెంటీల అమలును కాంగ్రెస్ ఎందుకు జాప్యం చేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. హామీలు అమలు చేస్తే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీజేపీ ఆందోళన చేస్తే.. పంటలకు నీళ్లు వదిలారని తెలిపారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు గేట్లు తెరవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు రాజకీయాలు తప్ప.. రైతుల గోస పట్టడం లేదన్నారు. రైతులకు రుణమాపీ, నష్టపరిహారం ఇవ్వాలని కరీంనగర్‌లో బండి సంజయ్ దీక్ష చేపట్టారు.

Tags:    

Similar News