Bandi Sanjay: కరీంనగర్ చేరుకున్న కేంద్ర మంత్రి బండిసంజయ్
Bandi Sanjay: ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్
Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు చేరుకున్నారు. కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టగానే.. రోడ్డుపైనే.. సాష్టాంగ నమస్కారం చేసిన బండి సంజయ్.. పుడమితల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు బండి సంజయ్ రాక నేపథ్యంలో.. బీజేపీ శ్రేణులు శనిగరం నుంచి కరీంనగర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.