Rythu Runa Mafi: తెలంగాణ రైతాంగానికి మరో తీపి కబురు.. రూ.99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ

Rythu Runa Mafi: తెలంగాణ రైతాంగానికి మరో తీపి కబురు.. రూ.99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ

Update: 2023-08-14 14:42 GMT

Rythu Runa Mafi: తెలంగాణ రైతాంగానికి మరో తీపి కబురు.. రూ.99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ

Rythu Runa Mafi: తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఇవాళ 99 వేల 999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తూ..సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

Tags:    

Similar News