Revanth Reddy: కేంద్రమంత్రి రాజ్నాథ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Reddy: సమావేశంలో పాల్గొన్న లోక్సభ ఎంపీలు, ఉన్నతాధికారులు
Revanth Reddy: హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ అయ్యారు. డిఫెన్స్ భూములు, వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై చర్చించారు.
ఈ సమావేశంలో.. లోక్ సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు రవి, రఘురామరెడ్డి, బలరాంనాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.