ఈ నెల 19న తెలంగాణకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్

కేంద్రమంత్రులకు ఘనంగా స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయం

Update: 2024-06-17 16:19 GMT

ఈ నెల 19న తెలంగాణకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్

ఈ నెల 19న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు రానున్నారు. యూనియన్ మినిస్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో..ఘనంగా స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. స్వాగత ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ పరిసర జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎల్లుండి బేగంపేటలో కేంద్రమంత్రులకు స్వాగతం పలికి ఆ తర్వాత భారీ ర్యాలీ తీసి... పార్టీ కార్యాలయం దగ్గర సభ నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. 

Tags:    

Similar News