Harish Rao: కాంగ్రెస్‌ నేతలకు పదవులపైనే యావ.. పరిపాలనపై ఉండదు

Harish Rao: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్‌బ్లాక్‌ అవుతుంది

Update: 2023-10-11 05:22 GMT

Harish Rao: కాంగ్రెస్‌ నేతలకు పదవులపైనే యావ.. పరిపాలనపై ఉండదు

Harish Rao: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్‌ నేతలకు పదవులపైనే యావ ఉంటుందని, పరిపాలనపై ఉండదని విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్‌రావు.

Tags:    

Similar News