Revanth Reddy: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: వ్యవసాయశాఖ, రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై చర్చ

Update: 2024-06-10 15:03 GMT

Revanth Reddy: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల అధికారులతో.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు. వ్యవసాయశాఖ, రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించారు. ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ పూర్తయ్యేలా ప్లాన్, అందుకు ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్.

Tags:    

Similar News