నేడు వ్యవసాయరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: పాల్గొననున్న మంత్రి తుమ్మల, సంబంధిత అధికారులు

Update: 2024-05-15 04:14 GMT

నేడు వ్యవసాయరంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్లు, వర్షంతో తడిసిన ధాన్యం సేకరణపై చర్చించనున్నారు.

Tags:    

Similar News