Rahul Gandhi: అదానీ, అంబానీల కోసమే బీజేపీ పనిచేస్తోంది

Rahul Gandhi: పేదల నుంచి కేంద్రం నుంచి వసూలు చేసిన ప్రతి పైసాను.. కాంగ్రెస్ పార్టీ పేదల ఖాతాల్లోకే జమ చేస్తోంది.

Update: 2024-09-30 11:22 GMT

Rahul Gandhi: అదానీ, అంబానీల కోసమే బీజేపీ పనిచేస్తోంది

Rahul Gandhi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అంబాలాలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పేదల నుంచి కేంద్రం వసూలు చేసిన ప్రతి పైసాను కాంగ్రెస్ పార్టీ పేదలకు తిరిగి ఇస్తుందన్నారు. హర్యానాలో పోటీ చేస్తోన్న చిన్న చిన్న పార్టీలన్నీ బీజేపీ రిమోట్ కంట్రోల్‌లోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరాటంగా అభివర్ణించారు రాహుల్.



 


Tags:    

Similar News