Priyanka Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: బీజేపీ ప్రభుత్వంలో అన్నీ స్కామ్‌లే

Update: 2024-09-30 16:00 GMT

Priyanka Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో అన్నీ స్కామ్‌లే జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అంబాలాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పోరాడిన మల్లయోధులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీ రోడ్లపై రోజుల తరబడి కూర్చొని నిరసనలు చేసినా వారిని కలవడానికి ప్రధాని మోడీకి ఐదు నిమిషాల సమయం లేదా అని ప్రశ్నించిన ఆమె, ఆత్మగౌరవం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని హర్యానా ఓటర్లను కోరారు.

Tags:    

Similar News