వినేశ్‌ అనర్హతపై రాజ్యసభలో వాడివేడి చర్చ.. విపక్షాల తీరుతో రాజ్యసభ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్‌

Rajya Sabha: రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వ్యవహారంలో విపక్షాల నిరసనకు దిగాయి.

Update: 2024-08-08 07:56 GMT

వినేశ్‌ అనర్హతపై రాజ్యసభలో వాడివేడి చర్చ.. విపక్షాల తీరుతో రాజ్యసభ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్‌

Rajya Sabha: రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వ్యవహారంలో విపక్షాల నిరసనకు దిగాయి. అయితే విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ ధన్ ఖడ్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ ప్రతిపక్షాలు మాత్రమే బాధ పడుతున్నట్లుగా వారు భావిస్తున్నారని అన్నారు. దేశం మొత్తం వినేశ్‌ ఫొగాట్ గురించి బాధపడుతున్నారని, దాన్ని రాజకీయం చేస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని తెలిపారు.


Tags:    

Similar News