JaiShankar: క్వాడ్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది

JaiShankar: జపాన్ పర్యాటనలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్

Update: 2024-07-29 16:15 GMT

JaiShankar: క్వాడ్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది

JaiShankar: ఈ ఏడాది జరిగే క్వాడ్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. జపాన్ పర్యాటనలో ఉన్న ఆయన ఆ దేశ ముఖ్యనేతలతో సమావేశమై.. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. క్వాడ్‌ సదస్సు అజెండాపైనా చర్చించినట్టు తెలిపారు. సభ్య దేశాలు పరస్పరం సహకారం చేసుకుని అభివృద్ధిలో ముందు సాగాల్సిన అవసరం ఉందన్నారు కేందమంత్రి జైశంకర్.

Tags:    

Similar News