Karthika Somavaramu: కర్నూలు జిల్లాలో కార్తీక శోభ

* కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు పెరిగిన రద్దీ.. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేస్తున్న భక్తులు

Update: 2022-11-21 03:46 GMT

కర్నూలు జిల్లాలో కార్తీక శోభ

Kurnool: కార్తీక సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగుతుంది. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి, ఉమా మహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నిత్యన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

Tags:    

Similar News