ఏపీలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఏపీలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Update: 2024-07-11 12:15 GMT

ఏపీలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు.

అటవీ, సైన్స్‌ అండ్ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌గా అనంతబాబు

రామ్‌ప్రకాష్‌ సిసోడియా - స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ(రెవెన్యూ)

జి.జయలక్ష్మి - చీఫ్‌ కమిషనర్(భూ పరిపాలన)

కాంతిలాల్ దండే - ప్రిన్సిపల్ సెక్రటరీ(రవాణా, R&B)

ఎం.గిరిజా శంకర్ - ప్రిన్సిపల్ సెక్రటరీ(ఆర్థిక శాఖ)

ఎస్‌.సురేష్‌ కుమార్ - సెక్రటరీ(మౌలిక వసతులు, పెట్టుబడులు)

సౌరభ్‌ గౌర్‌ - సెక్రటరీ(ITE&C, RTGS)

ఎన్‌.యువరాజ్‌ - సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్)

Tags:    

Similar News