Pawan Kalyan: కూతురితో కలిసి ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు.

Update: 2024-10-09 05:57 GMT

Pawan Kalyan: కూతురితో కలిసి ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆయన దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు గనంగా స్వాగతం పలికారు. దర్శనం తర్వాత తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అమ్మవారి చిత్రపటాన్ని పవన్ కు అందించారు ఆలయ అధికారులు.

పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి వి. అనిత, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు.

Tags:    

Similar News