Chandrababu: శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
Chandrababu: విజయవాడ ఏ కన్వెన్షన్లో NDA కూటమి నేతల భేటీ అయ్యారు. సమావేశానికి చంద్రబాబు, పవన్కల్యాణ్, పురంధేశ్వరి హాజరయ్యారు.
Chandrababu: విజయవాడ ఏ కన్వెన్షన్లో NDA కూటమి నేతల భేటీ అయ్యారు. సమావేశానికి చంద్రబాబు, పవన్కల్యాణ్, పురంధేశ్వరి హాజరయ్యారు. శాసనసభా పక్ష నేతగా కూటమి నేతలు చంద్రబాబును ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్కల్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.