JC Prabhakar Reddy: విత్తన డీలర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు
JC Prabhakar Reddy: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న జేసీ
JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పత్తి విత్తనాల డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు,ఎరువులు,రైతులకు విక్రయించ రాదని డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు. నకిలీ విత్తనాల వల్ల ఎరువుల వల్ల రైతుల నష్టపోతే డీలర్ల నుంచి రూపాయితో సహా సొమ్మును మొత్తం వసూలు చేస్తామన్నారు. రూపాయి ఎక్కువైనా మంచి విత్తనాలను రైతులకు అందజేసేందుకు కృషి చేయాలని డీలర్లను కోరారు.