ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2024-05-28 06:38 GMT

ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అసెంబ్లీ ఫలితాల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని పిన్నెల్లికి సూచించింది హైకోర్టు.

Tags:    

Similar News