సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద నష్టంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వారు వివరించారు.
సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద నష్టంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వారు వివరించారు.