Talasani Srinivas: బీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి తలసాని సమావేశం..

Talasani Srinivas: ఈనెల 22న జరిగే ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

Update: 2023-06-17 09:39 GMT

Talasani Srinivas: బీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి తలసాని సమావేశం..

Talasani Srinivas: బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో మంత్రి తలసాని యాదవ్‌ సమావేశం నిర్వహించారు. ఈనెల 22న నిర్వహించే అమరుల స్మారక జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి దాదాపు 2 వేల మందితో ర్యాలీలు చేపట్టాలని సూచించారు. సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని తెలిపారు. సీఎం ప్రసంగం తర్వాత డ్రోన్ షో కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు తలసాని. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News