Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువు పొడిగింపు
Kaleshwaram project: జస్టిస్ ఘోష్ కమిషన్కు మరో 2 నెలల సమయం ఇచ్చిన సర్కార్
Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువు పొడిగింపు
Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండటంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో విచారణ పూర్తి కాలేదు. దీంతో ఆగస్టు 31 వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం ఇచ్చింది.