Narendra Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Narendra Modi: దళితులు, వెనకబడిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మోడీ ఫైర్

Update: 2024-09-25 15:45 GMT

Narendra Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Narendra Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు కురిపించారు. దళితులు, వెనకబడిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో దళితులకు వ్యతిరేకంగా హస్తం పార్టీ అనేక కుట్రలు చేసిందన్నారు మోడీ.

Tags:    

Similar News