ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మాజీ ప్రధాని దేవెగౌడ

అధికారులను మెట్రో సేవల గురించి తెలుసుకున్న దేవెగౌడ

Update: 2024-08-04 12:44 GMT

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మాజీ ప్రధాని దేవెగౌడ

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఢిల్లీ పర్యటనలో భాగంగా మెట్రోలో ప్రయాణించారు. మాజీ ప్రధాని తమతో ప్రయాణించడంతో ప్రయాణికులు ఆశ్వర్యం వ్యక్తం చేశారు. దేవెగౌడ అధికారులతో ముచ్చటిస్తూ మెట్రో సేవల గురించి తెలుసుకున్నారు. కాగా ఢిల్లీలో మోడీ ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని దేవెగౌడ శనివారం సందర్శించారు. దానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు. 

Tags:    

Similar News