ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు అస్వస్థతకు గురయ్యారు. చింతలపూడిలో సైకిల్ యాత్ర పాల్గొని ఇంటికి చేరిన కొద్ది సేపటికే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏలూరు ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో మాగంటిబాబుకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు అస్వస్థతకు గురయ్యారు. చింతలపూడిలో సైకిల్ యాత్ర పాల్గొని ఇంటికి చేరిన కొద్ది సేపటికే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏలూరు ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో మాగంటిబాబుకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.