మాణిక్యాలరావు లేఖపై సీఎం చంద్రబాబు రియాక్షన్‌...చిల్లర రాజకీయాలు, రాజీనామాలతో ...

Update: 2018-12-25 11:13 GMT

బీజేపీ నేత మాణిక్యాలరావు లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. పోలవరంపై కేంద్రంతో పోరాడి రాజీనామా చేస్తే బాగుండేన్నారు. ఏ ఒక్క నియోజకవర్గమే కాదు.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి నా బాధ్యత అని  చంద్రబాబు స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు, రాజీనామాలతో బెదిరింపులు సరికాదన్నారు. మాణిక్యాలరావు ధర్నాలు, దీక్షలు ఢిల్లీలో చేస్తే మంచిదన్నారు చంద్రబాబు.

Similar News