లాభాల దూకుడుతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు

* ఆరంభ ట్రేడింగ్ లోనే సూచీలు సరికొత్త రికార్డులు.. * సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాల నమోదు.. * నిఫ్టీ 14,200 పాయింట్లకు ఎగువన ట్రేడింగ్..

Update: 2021-01-07 05:16 GMT

Representational Image

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి.. ఆరంభ ట్రేడింగ్ లోనే బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 14 వేల 200 పాయింట్లకు ఎగువన కదలాడుతోంది సెన్సెక్స్‌ 255 పాయింట్లు ఎగసి 48 వేల 429 వద్దకు చేరగా నిఫ్టీ 74 పాయింట్ల మేర లాభంతో 14 వేల 220వద్ద కదలాడుతున్నాయి.

Tags:    

Similar News