ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Update: 2024-07-13 13:11 GMT

ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లా - కేవీ మహేశ్వర్‌రెడ్డి

విజయనగరం- వకుల్‌ జిందాల్‌

అనకాపల్లి- ఎం.దీపిక

సత్యసాయి జిల్లా- వి.రత్న

పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి

కాకినాడ- విక్రాంత్‌ పాటిల్‌

గుంటూరు- ఎస్‌.సతీశ్‌ కుమార్‌ 

Tags:    

Similar News