Pemmasani Chandrasekhar: 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి

Pemmasani Chandrasekhar: దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది అన్నారు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.

Update: 2024-08-03 14:45 GMT

Pemmasani Chandrasekhar: 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి

Pemmasani Chandrasekhar: దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది అన్నారు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గత ప్రభుత్వ తీరు వల్ల ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రం వెనుకబడిందని ఆయన విమర్శించారు. కేంద్ర నిధులను వినియోగించుకుంటే 5, 6 లక్షల ఇండ్లు పూర్తి అయ్యేవన్నారు. అలాగే నరేగా నిధుల వినియోగంలోనూ గత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర నిధులను వినియోగించుకుని.. ఏపీలో జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచించారు.

Tags:    

Similar News