JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారు.. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటి

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారు.. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటి

Update: 2024-01-11 11:59 GMT

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారు.. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటి

JC Prabhakar Reddy: అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విగ్రహవిష్కరణ చేయకపోవడంపై జేసీ నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభం ఆలస్యం అయితే తానే ఆవిష్కరణ చేస్తానని నిన్న ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో అధికారులు ముసుగు తొలగించారు. విగ్రహం ముసుగు తొలగించి ఓపెన్ చేసిన వారికి జేపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేసి అడ్డుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారని, ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారాయన.

Tags:    

Similar News