Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు

Tirumala: సాంప్రదాయ దుస్తుల్లో మొక్కులు చెల్లించుకున్న చంద్రబాబు

Update: 2024-05-12 03:11 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు నాయుడు 

Tirumala: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో నేరుగా తిరులమకు చేరుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయుకల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. 

Tags:    

Similar News