ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల

White Papers: శ్వేతపత్రాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-07-18 15:45 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల

White Papers: శ్వేతపత్రాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన ఎన్డీఏ సర్కార్.. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించింది. శాంతిభద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలోనే రిలీజ్ చేసి వాటిపై చర్చించే అవకాశముంది. ఇసుక, విద్యుత్‌, పోలవరం-నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు.

Tags:    

Similar News